ఇద్దరు చిన్నారులతో తల్లి ఆత్మహత్యాయత్నం

Published: Monday October 08, 2018

ఒంగోలు: à°ªà±à°°à°•à°¾à°¶à°‚ జిల్లా సంతనూతలపాడు మండలం పేర్నమిట్టలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ఇద్దరు పిల్లలతో సహా à°“ తల్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. à°ˆ ఘటనలో తొమ్మిదేళ్ల కుమార్తె విజయలక్ష్మి మృతి చెందగా, తల్లి మాధవీలత, కొడుకు జనార్దన్ పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.