కర్నూలులో స్వైన్‌ఫ్లూ

Published: Monday October 22, 2018

కర్నూలు: à°œà°¿à°²à±à°²à°¾à°²à±‹ స్వైన్ ప్లూ కలకలం రేపుతోంది. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో స్వైన్‌ఫ్లూతో ఇద్దరు మృతి చెందారు. మృతుల్లో నంద్యాలకు చెందిన బాలింత, వృద్దుడు ఉన్నారు. స్వైన్‌ఫ్లూ లక్షణాలతో మరో ఆరుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.