మంత్రి ఆది వ్యాఖ్యలు దారుణం

Published: Thursday November 15, 2018

à°•à°¡à°ª: à°¬à±à°¯à°¾à°‚కు అధికారురుల చెంపలు వాయించడంటూ మంత్రి సి.ఆదినారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలను బ్యాంకు ఉద్యోగులు తీవ్రంగా ఖండించారు. బుధవారం సాయంత్రం స్థానిక కార్పొరేషన్‌ బ్యాంకులో ప్రొద్దుటూరు బ్యాంకు ఉద్యోగుల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. à°ˆ సందర్భంగా పలువురు బ్యాంకు ఉద్యోగులు మాట్లాడారు. బ్యాంకు ఉద్యోగులకు విధివిధానాలు ఉంటాయని, దానిని బట్టి పని చేయాల్సి ఉంటుందన్నారు. రిజర్వుబ్యాంకు నిర్దేశించిన నియమ నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సివస్తుందన్నారు. అయితే మంత్రి వర్యులు బ్యాంకు అధికారుల గురించి à°† విధంగా మాట్లాడటం సమంజసం కాదన్నారు. సమావేశంలో యూనియన్‌ నాయకులు వంశీక్రిష్ణ, రాధమ్మ, రవి, రామకృష్ణ, దేవిక, మాధవి, ఉద్యోగులు పాల్గొన్నారు.