రానున్న లోక్‌సభ ఎన్నికలపై పీఎస్‌ఈ సర్వే

Published: Saturday November 17, 2018

 à°¬à±€à°œà±‡à°ªà±€à°•à°¿ కీలకంగా మారిన రానున్న లోకసభ ఎన్నికల్లో  à°† పార్టీ à°ªà°²à± రాష్ట్రాల్లో మెరుగైన ఫలితాలను సాధిస్తుందని  పొలిటికల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ (పీఎస్‌à°ˆ) వెల్లడించింది. పీఎస్‌à°ˆ à°ªà±à°°à°•à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ à°“ సర్వేలోబిహార్‌, జార్ఖండ్‌, à°’à°¡à°¿à°·à°¾ రాష్ట్రాల్లో కమలం మరోసారి వికసిస్తుందని తెలిపింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి కీలకంగా మారిన బిహార్‌లో à°† పార్టీ మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉందని, à°—à°¡à°¿à°šà°¿à°¨ నాలుగున్నరేళ్ల బీజేపీ పాలనపై రాష్ట్ర ప్రజలు సంతృప్తుగా à°‰‍న్నట్లు పీఎస్‌à°ˆ వెల్లడించింది.

ప్రధానిగా నరేంద్ర మోదీ పాలననను మరో ఐదేళ్లపాటు కొనసాగించేందుకు వారు అనుకూలంగా ఉన్నట్లు సర్వే తెలిపింది. ఇక రాష్ట్ర సీఎం జేడీయూ అధినేత నితీష్‌ కుమార్‌ క్రేజ్‌ à°—à°¤ రెండేళ్ల కాలంలో రెండు శాతం పెరిగింది. నితీష్‌ను మరోసారి సీఎంగా 48శాతం బిహారీలు కోరుకుంటున్నట్లు పేర్కొంది. ఐతే బీజేపీ, జేడీయూ మిగిలిన భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల పంపకం విభేదాలు à°Žà°Ÿà±à°µà±ˆà°ªà± దారితీస్తుందో అన్న అంశం à°†à°¸à°•à±à°¤à°¿à°•à°°à°‚à°—à°¾ మారింది. 

మరోసారి పట్నాయక్‌..
పార్లమెంట్‌ ఎన్నికల్లో హోరాహోరీ పోరు జరిగే రాష్ట్రాల్లో దక్షిణ రాష్ట్రమైన à°’à°¡à°¿à°·à°¾ à°’à°•à°Ÿà°¿. మావోయిస్టుల ప్రాబల్య ప్రాంతమైన  à°ˆ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం పాలనపై 29 శాతం ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. à°—à°¤ ఎన్నికల మాదిరిగానే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మెరుగైన ఫలితాలను సాధిస్తుందని పీఎస్‌à°ˆ తెలిపింది. రాష్ట్ర సీఎం నవీన్‌ పట్నాయక్‌ పాలనపై అత్యధికంగా ప్రజలు స్పందించారు. మరోసారి ఆయనే సీఎంగా కోరుకుంటున్నట్లు 54 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేయగా.. 24 శాతం మంది కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రథాన్‌ కావాలని కోరుకుంటున్నట్లు సర్వే ప్రకటించింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజూ జనతాదళ్‌ (బీజేడీ) మరోసారి అధికారం నిలుపుకునే అవకాశం ఉందని పేర్కొంది. 

బీజేపీ పాలిత మరో రాష్ట్రమైన జార్ఖండ్‌లో కేంద్ర ప్రభుత్వం పాలనపై 40 శాతం ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి à°ˆ రాష్ట్రం కీలకం కానుంది. ముఖ్యమంత్రిగా రఘువరన్‌దాస్‌ పాలనపై 26 శాతం మంది మాత్రమే సంతృప్తి వ్యక్తం చేయగా... తదుపరి సీఎంగా రఘువరన్‌నే కావాలనుకునే వారు 36 శాతం మంది. హేమంత్‌ సోరెన్‌కు 26 శాతం ప్రజలు కోరుకుంటున్నట్లు సర్వే తెలిపింది.