టీచర్లకు ఏపీ సర్కార్ బంఫర్ ఆఫర్..

Published: Wednesday November 21, 2018

అనంతపురం: à°à°ªà±€à°²à±‹ మున్సిపల్‌, నగరపాలకసంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయులకు విదేశాలకు వెళ్లే అవకాశం కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్‌ పురపాలక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ కరికాల వలవేన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. à°ˆ మేరకు మంగళవారం జీవో 368 జారీ చేశారు. మున్సిపల్‌ టీచర్లు కూడా వ్యక్తిగత పనులపై మూడు నెలల పాటు విదేశాలకు వెళ్లేందుకు అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. డెలిగేషన్‌ అధికారం కమిషనర్లకు, పురపాలక శాఖ డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ (డీఎంఏ)కు ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.