ఒకే కాన్పులో ముగ్గురికి జన్మనిచ్చిన మహిళ

Published: Saturday November 24, 2018
ఏలూరు: à°“ మహిళ ఒకే కాన్పులో ముగ్గురికి జన్మనిచ్చింది. భీమవరం పట్టణానికి చెందిన à°“ మహిళ పురిటి నొప్పులతో బాధపడుతూ ప్రసవం కోసం ప్రైవేటు ఆసుపత్రికి వచ్చింది. అనంతరం ఆమె ముగ్గురికి జన్మనిచ్చింది. కాగా... తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు. కాగా... ఒకే కాన్పులో ముగ్గురు జన్మించడం, తల్లీబిడ్డలు క్షేమంగా ఉండడం పట్ల అటు వైద్యులు, ఇటు à°† మహిళ కుటుంబ సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.