అంబులెన్స్‌ను ఢీకొన్న లారీ

Published: Monday November 26, 2018

చిత్తూరు: à°œà°¿à°²à±à°²à°¾à°²à±‹à°¨à°¿ శ్రీకాళహస్తి మండలం ఇసుకగుంట దగ్గర రోడ్డుప్రమాదం సంభవించింది. అంబులెన్స్‌ను లారీ ఢీకొంది. à°ˆ ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. మృతుల కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు.