నదిలోకి దూసుకెళ్లిన కారు..

Published: Tuesday November 27, 2018

కోడూరు: à°•à±ƒà°·à±à°£à°¾ జిల్లా కోడూరు మండలంలో à°“ కారు అదుపుతప్పి నదిలోకి దూసుకెళ్లింది. à°ˆ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. à°—à°¤ రాత్రి 11.30 గంటలకు ఉల్లిపాలెం - హంసలదీవి మధ్యలో కరకట్టపై à°ˆ ఘటన చోటు చేసుకుంది. మృతుడు విజయవాడ అయ్యప్పనగర్‌కు చెందిన శివప్రసాద్‌à°—à°¾ గుర్తించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేశారు.