నేటి నుంచి సీనియర్‌ మహిళా వన్డే లీగ్‌

Published: Saturday December 01, 2018

విజయవాడ: à°¬à±€à°¸à±€à°¸à±€à° సీనియర్‌ మహిళా వన్డే లీగ్స్‌ (ఎలైట్‌ à°Ž గ్రూప్‌) క్రికెట్‌ పోటీలు విజయవాడ, గుంటూరుల్లో డిసెంబర్‌ ఒకటో తే దీ నుంచి ప్రారంభం కానున్నాయి. à°ˆ టోర్నీలో తొమ్మిది టీమ్‌లు ఆంధ్రప్రదేశ్‌, చత్తీస్‌ఘడ్‌, మహారాష్ట్ర, పంజాబ్‌, గోవా, రైల్వేస్‌, హర్యానా, విదర్భ, సౌరాష్ట్ర బరిలో దిగనున్నాయి. శనివారం విజయవాడ సమీపంలోని మూలపాడు ఏసిఏ స్టేడియంలో చత్తీస్‌ఘడ్‌- మహారాష్ట్ర, గోవా- రైల్వేస్‌ జట్ల మధ్య, ఆంధ్రా- పంజాబ్‌ మధ్య మ్యాచ్‌ గుంటూరులోని ఏసీఏ మహిళా అకాడమీలో జరగనున్నాయి. à°ˆ మ్యాచ్‌à°² కోసం ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ ఏర్పాట్లు చేస్తోంది.