విశాఖ ఏజెన్సీలో పెరిగిన చలితీవ్రత

Published: Sunday December 02, 2018

విశాఖపట్టణం: à°µà°¿à°¶à°¾à°– ఏజెన్సీలో చలి తీవ్రత పెరిగింది. పాడేరులో 10, మినుములూరులో 8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే చింతపల్లిలో 7 డిగ్రీలు, లంబసింగిలో 5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం పది గంటలు దాటినా మంచు దట్టంగా అలుముకుని కనీసం రహదారి కూడా కనిపించకుండా ఉండిపోయింది. కాగా... చలి తీవ్రత పెరిగిన నేపధ్యంలో ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు గజగజ వణికిపోతున్నారు.