అర్ధరాత్రి జ్యూట్ మిల్లు లాకౌట్...

Published: Thursday January 10, 2019
 
నెల్లిమర్ల: à°µà°¿à°œà°¯à°¨à°—à°°à°‚ జిల్లాలోని నెల్లిమర్ల జ్యూట్ మిల్లుకు అర్ధరాత్రి యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. సంక్రాంతి పండుగ ముందు మిల్లు మూత పడడంతో కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిల్లులో దాదాపు 3 వేల మంది పెర్మినెంట్, 2 వేల మంది వరకు కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు.