జనసేన పార్టీ కార్యాలయంపై దాడి

Published: Tuesday February 05, 2019

గుంటూరు: à°œà°¨à°¸à±‡à°¨ పార్టీ జిల్లా కార్యాలయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఇన్నర్‌రింగ్‌ రోడ్‌లోని ఆఫీస్‌పై మద్యం బాటిళ్ళతో దాడికి తెగపడ్డారు. à°ˆ ఘనటలో కార్యాలయం అద్దారు పగిలిపోయాయి. దాడి ఘటనపై జనసేన శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. à°ˆ కార్యాలయాన్ని రెండు వారాల క్రితమే పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ ప్రారంభించిన విషయం తెలిసిందే.