30వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు

Published: Thursday March 07, 2019

నెల్లూరు: à°°à±‚. 30వేలు లంచం తీసుకుంటూ మున్సిపల్ ఏఈ ఒకరు ఏసీబీకి చిక్కారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో ఏఈగా పనిచేస్తున్నఆంజనేయరాజు à°“ వ్యక్తి దగ్గర్నుంచి రూ. 30వేలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోదక శాఖ అధికారులు పట్టుకున్నారు.