తోటి జవాన్లను పొట్టనబెట్టుకున్న సీఆర్‌పీఎఫ్ జవాన్

Published: Thursday March 21, 2019
 à°œà°®à±à°®à±à°•à°¶à±à°®à±€à°°à±‌లోని ఉదమ్‌పూర్ ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. à°ˆ ప్రాంతంలోని బాటల్ బాల్లిన్ ప్రారంతోని 187à°µ సీఆర్‌పీఎఫ్ క్యాంప్‌లో à°“ జవాన్ తోటి జవాన్లను కాల్చి చంపాడు. బుధవారం సుమారు రాత్రి 10 à°—à°‚à°Ÿà°² ప్రాంతంలో అజిత్ కుమార్ అనే జవాను అతని సర్వీస్ రైఫెల్‌తో ముగ్గరు జవాన్లను కాల్చి హతమార్చాడు. à°† తర్వాత అతను కూడా కాల్చుకున్నాడు.
 
వెంటనే స్పందించిన సిబ్బంది.. దాడిలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. à°ˆ దాడిలో ఝున్‌ఝునూకు చెందిన హెడ్ కానిస్టేబుల్ ఆర్ పొకార్మల్, ఢిల్లీకి చెందిన యోగేంద్ర శర్మ, హర్మానాకు చెందిన ఉమెద్ సింగ్ మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. దాడికి పాల్పడిన కుమార్ ఆరోగ్యం విషమం ఉన్నట్లు తెలిపారు. జవాన్ల మధ్య వచ్చిన విభేధం కారణంగానే à°ˆ ఘటన జరిగినట్లు వారు తెలిపారు.