మహిళలను వేధిస్తే కఠిన చర్యలు

Published: Sunday June 16, 2019

రాష్ట్రంలో మహిళలను వేధిస్తే à°•à° à°¿à°¨ చర్యలు తప్పవని హోంమంత్రి  à°®à±‡à°•à°¤à±‹à°Ÿà°¿ సుచరిత à°¹à±†à°šà±à°šà°°à°¿à°‚చారు. à°†à°‚ధ్రప్రదేశ్‌ హోంశాఖ మంత్రిగా à°¸à°šà°¿à°µà°¾à°²à°¯à°‚లోని 2à°µ బ్లాక్‌లోని చాంబర్‌లో ఆమె ఆదివారం బాధ్యతలు చేపట్టి ఉదయం ప్రత్యేక పూజల చేశారు. హోంమంత్రి à°ˆ సందర్భంగా  à°®à±à°–్యమంత్రి à°µà±ˆà°Žà°¸à±‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. దళిత మహిళకు హోంమంత్రి బాధ్యత ఇచ్చారన‍్న ఆమె... మహిళలను వేధిస్తే à°•à° à°¿à°¨ చర్యలు తప్పవని...నేరం చేయాలంటేనే భయపడేలా à°•à° à°¿à°¨ చట్టాలు తీసుకు వస్తామని à°…న్నారు. శాంతి భద్రతలు కాపాడి ప్రజలకు భరోసా కల్పిస్తామని హోంమంత్రి హామీ ఇచ్చారు. 

ర్యాగింగ్‌, వేధింపులను సమూలంగా నిర్మూలిస్తామని, మహిళలు నిర్భయంగా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసే పరిస్థితి కల్పిస్తామని సుచరిత తెలిపారు. à°…లాగే మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా టోల్‌ ఫ్రీ నెంబర్‌ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. పోలీసులకు వీక్లీఆఫ్‌లు అమలు చేస్తామని, అలాగే 4 బెటాలియన్లు ఏర్పాటు చేస్తామని హోంమం‍త్రి చెప్పారు. à°®à°¹à°¿à°³à°¾ బెటాలియన్‌, గిరిజన బెటాలియన్‌ ఏర్పాటు చేస్తామన్నారు. మహిళా కానిస్టేబుల్స్‌ సౌకర్యాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని, వాళ్ల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తామని ఆమె భరోసా ఇచ్చారు.