గత ప్రభుత్వంలో జరిగిన పనులపై పునఃసమీక్ష

Published: Saturday June 22, 2019

అమరావతి: à°‡à°‚జినీరింగ్‌ నిపుణుల కమిటీతో ముఖ్యమంత్రి జగన్‌ భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం నివాసంలో సమావేశం అయ్యారు. à°ˆ సమావేశానికి జలవనరులశాఖ మంత్రి అనిల్ కుమార్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. à°—à°¤ ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుధ్ధంగా అంచనాలను పెంచారని సర్కార్ భావిస్తోంది. దీంతో రాష్ట్రంలో వివిధ శాఖల్లో à°—à°¤ ప్రభుత్వంలో జరిగిన పనులపై పునఃసమీక్షకు ఇంజినీరింగ్‌ నిపుణులతో ప్రభుత్వం కమిటీ నియమించింది.