మీడియాతో జషిత్ ఏం చెప్పాడంటే..

Published: Thursday July 25, 2019
ఏపీలో కలకలం రేపిన బాలుడు జషిత్‌ à°•à°¥ కిడ్నాప్ సుఖాంతమైంది. సోమవారం రాత్రి ఇంటి వద్దే నాయనమ్మ పార్వతిపై దాడి చేసి జషిత్‌ను దుండగులు కిడ్నాప్‌ చేశారు. నేటి ఉదయం కిడ్నాపర్ల బారి నుంచి జషిత్‌ క్షేమంగా బయటపడ్డాడు. కుతుకులూరు రోడ్డులో జషిత్‌ను కిడ్నాపర్లు వదిలివెళ్లారు. బాలుడిని గమనించిన కూలీలు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
 
అయితే తన కిడ్నాప్ గురించి జషిత్ ఏం చెప్పాడంటే.. ‘‘నిన్న నేను తాతయ్య దగ్గర ఉన్నాను. ఏదో à°Šà°°à°¿ దగ్గర ఉన్నాను. అక్కడ వేరే వాళ్లెవరో నన్ను కిడ్నాప్ చేశారు. వాళ్లలో ఒకబ్బాయి పేరు రాజు. వాళ్ల అత్తాళ్లింటికి తీసుకెళతామని చెప్పారు. వాళ్లు రోజూ నాకు ఇడ్లీయే పెట్టారు. à°† తరువాత నన్ను తీసుకెళతామని ఒకబ్బాయి వాళ్లింట్లో వదిలేశారు. రాజు అని చెప్పా కదా à°† అబ్బాయే నన్ను బైక్ మీద దింపేశాడు. à°’à°• చిన్న పిల్లోడు వస్తున్నాడని నేను కాసేపుంటే కారులో వచ్చేశా. వాళ్లు ఇడ్లీ పెట్టి నన్ను పంపించేశారు’’ అని జషిత్ తెలిపాడు.