భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలి

Published: Wednesday October 09, 2019
నూతన ఇసుక విధానంతో ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ à°°à°‚à°— à°•à°¾ ర్మికులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని, వారికి à°¤ క్షణమే నెలకు రూ.10 వేలు పరిహారంగా చెల్లించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షు డు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన ఇసుక విధానం లోపభూయిష్టంగా ఉందని విమర్శించారు. à°ˆ విధానానికి వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగా సోమవారం విజయవాడ, గుంటూరులో చేపట్టి à°¨ ఆందోళన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. లెనిన్‌ సెంటర్‌ వద్ద భిక్షాటన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన పార్టీ నాయకులతో కలిసి బీసెం ట్‌ రోడ్డు, బందరు రోడ్డు, రాఘవయ్య పార్కు వరకు భిక్షాటన చేశారు. à°•à°¾ ర్మికులు ఖాళీ గమేళాలతో నిరసన తెలిపారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
 
భిక్షాటన ద్వారా వచ్చిన మొత్తా న్ని కన్నా భవన నిర్మాణ కూలీల సంఘం అధ్యక్షుడికి అందజేశారు. à°ˆ సందర్భంగా కన్నా మాట్లాడుతూ.. సీఎం జగన్‌ అనుభవరాహిత్యం, లెక్కలేనితనం వలన రాష్ట్రంలోని లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయార ని విమర్శించారు. సెప్టెంబరు 5à°¨ నూతన ఇసుక విధానం అంటూ ముహూర్తం పెట్టినా.. అక్టోబరు 7 వచ్చినా ఇసుక దొరకడం లేదని ఆక్షేపించారు. కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షుడు à°Ÿà°¿. నాగభూషణం, ప్రధాన కార్యదర్శులు సురేశ్‌రెడ్డి, సత్యమూర్తి పాల్గొన్నారు. తాడేపల్లి గూడెంలో మాజీ మంత్రి మాణిక్యాలరావు ఆధ్వర్యంలో భిక్షాటన కార్యక్రమం నిర్వహించారు.