ప్రధానిగా ఆయనకే ప్రజల మద్దతు

Published: Monday January 27, 2020

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రజల్లో ఆదరణ తగ్గలేదని ఐఏఎన్‌ఎ్‌à°¸-సీ ఓటర్‌ సర్వే తేల్చింది. సీఏఏ, ఎన్నార్సీపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నా బీజేపీ, మోదీ పట్ల ఆదరణ ఇప్పటికీ పదిలంగా ఉందని పేర్కొంది. బీజేపీ ప్రభుత్వం విమర్శలను ఎదుర్కొంటున్నా మోదీ పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని పేర్కొంది. దేశవ్యాప్తంగా జరిగిన à°ˆ సర్వేలో మోదీ పాలనపై 56.4% చాలా సంతృప్తి వ్యక్తం చేశారు. మోదీనే ప్రధానిగా మోదీనే ఉండాలని 62.3% అభిప్రాయపడ్డారు. ప్రధానిగా మోదీకే ఓటేస్తామని 70% స్పష్టం చేశారు. మోదీ పాలనపై 19.8% అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకి 330సీట్లు వస్తాయని ఏబీపీన్యూ్‌à°¸-సీ ఓటర్‌ సర్వే తేల్చింది.