ఏపీలో కొత్తగా 1555 పాజిటివ్ కేసులు

Published: Thursday July 09, 2020

 à°à°ªà±€à°²à±‹ కొత్తగా 1555 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. à°—à°¤ 24 గంటల్లో 13 మంది మృతిచెందారు. కొత్తగా నమోదైన కేసుల్లో ఏపీకి చెందినవారు 1500 మంది, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 53 మంది, విదేశాల నుంచి వచ్చినవారిలో ఇద్దరు ఉన్నారు. ఏపీలో ఇప్పటి వరకు మొత్తం 21,071 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా.. 277 మంది మృతి చెందారు. వివిధ ఆస్పత్రులలో 10,544 చికిత్స పొందుతున్నారు. 10,250 మంది డిశ్చార్జ్‌ అయ్యారు