ఏపీలో 6,045 మందికి కరోనా.. 65 మంది మృతి

Published: Wednesday July 22, 2020

 à°à°ªà±€à°²à±‹ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు అయ్యాయి. à°—à°¡à°¿à°šà°¿à°¨ 24 గంటల్లో 6,045 కేసులు నమోదు కాగా 65 మంది మృతి చెందారు. ఏపీలో ఇప్పటివరకూ మొత్తం 64 వేల 713 మంది కరోనా బారిన పడ్డారు. 

 

విశాఖలో 1049, తూర్పుగోదావరి-891, గుంటూరు-842, à°•à°¡à°ª-229, కృష్ణా-151, కర్నూలు-678, నెల్లూరు-327, ప్రకాశం- 177, శ్రీకాకుళం-252, చిత్తూరు-345, అనంతపురం-325, విజయనగరం-107, పశ్చిమగోదావరి జిల్లాలో 672 మందికి కరోనా పాజటివ్‌à°—à°¾ నిర్ధారణ అయినట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ అధికారులు హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు.