ఏపీలో కొత్తగా 3,342 కరోనా కేసులు

Published: Saturday October 24, 2020

à°—à°¡à°¿à°šà°¿à°¨ 24 గంటల్లో ఏపీలో కొత్తగా 3,342 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో 8,04,026à°•à°¿ కరోనా కేసులు చేరాయి. 24 గంటల్లో కరోనాతో 22 మంది మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో 6,566 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 31,469 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని వివిధ ఆసుపత్రుల నుంచి 7,65,991 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు ఏపీలో 75.02 లక్షల కరోనా టెస్టులు నిర్వహించారు. 

 

గడిచిన 24 గంటల్లో కరోనాతో చిత్తూరు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో నలుగురు చొప్పున మృతి చెందారు. అనంతపురం, తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు. కడప, ప్రకాశం, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు.