పాజిటివ్‌ కేసుల కంటే డిశ్చార్జ్‌లే ఎక్కువ

Published: Saturday November 07, 2020

ఏపీలో 24 గంటల్లో 80,082 మందికి à°•à°°à±‹à°¨à°¾ à°ªà°°à±€à°•à±à°·à°²à± నిర్వహించగా.. కొత్తగా 2,367 మందికి కోవిడ్‌ పాజిటివ్‌à°—à°¾ నిర్థారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,38,363à°•à°¿ చేరింది. à°ˆ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ శనివారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. తాజాగా కరోనా నుంచి కొత్తగా 2,747 మంది కోలుకోగా.. మొత్తం డిశ్చార్జి అయినవారి సంఖ్య 8,12,517à°—à°¾ ఉంది. à°—à°¤ 24 గంటల్లో కరోనాతో 11 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 6,779కు పెరిగింది. ప్రస్తుతం ఏపీలో 21,434 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 85,87,312 మందికి సాంపిల్స్‌ పరీక్షించడం జరిగింది.