ఏపీలో కొత్తగా 128 కరోనా కేసులు

Published: Monday January 04, 2021

ఏపీలో కొత్తగా 128 కరోనా కేసులు నమోదు కాగా ముగ్గురు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,83,210 కరోనా కేసులు నమోదు కాగా 7,118 మంది మరణించారు. మొత్తం 2,943 యాక్టివ్ కేసులు ఉండగా 8,73,149 మంది రికవరీ అయ్యారు. అలాగే చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కరు చొప్పున మృతి చెందారు.