ఏపీలో 158 కరోనా కేసులు

Published: Sunday January 24, 2021

ఏపీలో కరోనా పాజిటివ్‌à°² సంఖ్య రోజురోజుకు తగ్గుతూ వస్తోంది. à°—à°¡à°¿à°šà°¿à°¨ 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 158 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. à°ˆ రోజు నమోదయిన కేసులతో కలిపి ఏపీలో 8,87,010à°•à°¿ కరోనా కేసులు చేరాయి. అయితే ఆదివారం రాష్ట్రంలో కరోనా మరణాలేమీ నమోదు కాలేదు. ఇప్పటివరకు కరోనాతో 7,147 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 1,476 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 8,78,387 మంది రికవరీ అయ్యారు. 

 

తెలంగాణలో à°—à°¡à°¿à°šà°¿à°¨ 24 గంటల్లో 197 కరోనా కేసులు నమోదు కాగా.. ఒకరు మృతి చెందారు. దీంతో మొత్తం ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటీవ్ కేసుల సంఖ్య 2,93,253à°•à°¿ చేరింది. 1589 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 3,389 యాక్టివ్ కేసులుండగా.. చికిత్స నుంచి కోలుకుని 2,86,901 మంది డిశ్చార్జ్ అయ్యారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది.