రాష్ట్రపతి భవన్‌లో ఎట్ హోం

Published: Tuesday January 26, 2021

రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఎట్ హోం కార్యక్రమం నిర్వహించారు. à°ˆ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి à°Žà°‚ వెంకయ్యనాయుడుతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, త్రిదళాధిపతి, త్రివిధ దళాల అధిపతులు హాజరయ్యారు. ఏటా రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్రపతి ఎట్ హోం కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ. 

 

ఓ పక్క నేడు ఢిల్లీలో రైతుల ట్రాక్టర్ల ర్యాలీ హింసాత్మకంగా మారింది. ఓ సమయంలో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పుతున్నట్లు కనిపించినా ఆ తర్వాత సద్దుమణిగాయి. ఎట్ హోం కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగుతుండటం కొసమెరుపు.