సాగునీటి ప్రాజెక్ట్‌లపై సీఎం జగన్ సమీక్ష

Published: Friday January 29, 2021

 à°¸à°¾à°—ునీటి ప్రాజెక్ట్‌à°² పురోగతిపై సీఎం జగన్మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. నిర్ధేశించుకున్న సమయంలోగా ప్రాజెక్ట్‌లు పూర్తికావాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. సకాలంలో పోలవరం పూర్తి చేయాల్సిందేనని సూచించారు. ప్రతీ పనిలో ప్రాధాన్యత నిర్ధారించుకుని ముందుకు సాగాలని స్పష్టం చేశారు. అలాగే రెండో విడత ప్రాధాన్యత ప్రాజెక్ట్‌à°² కార్యాచరణ కూడా సిద్దం చేయాలన్నారు. ఉత్తరాంధ్ర ప్రాజెక్ట్‌లపైనా దృష్టిపెట్టాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు.