ఏపీలో ముగిసిన పంచాయతీ ఎన్నికల తొలిదశ నామినేషన్లు

Published: Sunday January 31, 2021

ఏపీలో పంచాయతీ ఎన్నికల తొలిదశ నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. అఖరిరోజు అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్లు వేశారు.  సోమవారం ఉదయం 8 à°—à°‚à°Ÿà°² నుంచి ఎన్నికల నామినేషన్ల పరిశీలిస్తారు. ఫిబ్రవరి 3à°¨ నామినేషన్ల అభ్యంతరాలపై తుది నిర్ణయం తీసుకుంటారు. ఫిబ్రవరి 4à°¨ మధ్యాహ్నం 3 à°—à°‚à°Ÿà°² వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. ఫిబ్రవరి 9à°¨ ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఫిబ్రవరి 9à°¨ సాయంత్రం 4 à°—à°‚à°Ÿà°² నుంచి ఓట్ల లెక్కిస్తారు. అదే రోజు ఫలితాలను వెల్లడిస్తారు. తొలివిడత ఎన్నికలు జరిగే 168 మండలాల్లో ప్రత్యేక నిఘా పెట్టారు.