ఇళ్ల నిర్మాణం..మోదీ ఇచ్చిన నిధులతోనే

Published: Saturday February 06, 2021

 à°°à°¾à°·à±à°Ÿà±à°° ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న ఇళ్ల నిర్మాణం..మోదీ ఇచ్చిన నిధులతోనే చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. కేంద్ర మంత్రి జయశంకర్ అధ్యక్షతన బడ్జెట్‌పై అవగాహన సదస్సు శనివారం జరిగింది. à°ˆ సమావేశంలో సోమువీర్రాజు మాట్లాడుతూ.. మోదీ ఏపీకి ఎంతో చేశారని పేర్కొన్నారు. కేంద్రం ఏపీకి వివిధ రూపాలలో లక్షా 13 వేల‌ 900 కోట్లు ఖర్చు చేసిందని సోము వీర్రాజు తెలిపారు.