తగ్గుముఖం పట్టిన కరోనా

Published: Saturday February 06, 2021

ఆంధ్రప్రదేశ్‎లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. శనివారం రోజు కొత్తగా 75 కరోనా పాజీటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్‎ను విడుదల చేసింది. కొత్తగా నమోదైన కేసులతో కలిపితే రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 8,88,350à°•à°¿ చేరింది. శుక్రవారం ఒకరు కరోనా మృతితో చెందడంతో.. ఇప్పటి వరకు మొత్తం 7,159 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం ఏపీలో 1,012 యాక్టివ్ కేసులు ఉండగా కరోనా నుంచి 8,80,179 మంది రికవరీ అయ్యారు.