ఏపీలో కొత్తగా 62 కరోనా కేసులు

Published: Monday February 08, 2021

 à°à°ªà±€à°²à±‹ కరోనా కేసులు క్రమక్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. సోమవారం కొత్తగా 62 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. సోమవారం కరోనాతో విశాఖ జిల్లాలో ఒకరు మృతిచెందారు. ఏపీలో ప్రస్తుతం 962యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా తీవ్రత తగ్గినప్పటికీ విధిగా మాస్కులు, శానిటైజర్లు వాడాలని  వైద్యులు సూచించారు. కరోనా పట్ల అజాగ్రత్తగా ఉండవద్దని వైద్యులు హెచ్చరించారు.