24 గంటల్లో 15 రాష్ట్రాల్లో ఒక్క కరోనా మరణం లేదు

Published: Tuesday February 09, 2021

 à°—à°¤ 24 గంటల్లో 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒక్క కోవిడ్ మరణం కూడా సంభవించలేదని కేంద్రం ప్రకటించింది. కోవిడ్ కేసుల సంఖ్య రోజువారీగా కూడా క్రమంగా తగ్గుతోందని, à°—à°¤ ఐదు వారాల్లో రోజు వారీ మరణాలు కూడా 55 శాతం మేర తగ్గాయని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. ‘‘కోవిడ్ కేసులు కూడా క్రమంగా తగ్గుతున్నాయి. ఇది శుభసూచకం. à°—à°¤ 24 గంటల్లో ఒక్క కోవిడ్ కేసు కూడా ఢిల్లీలో నమోదు కాలేదు. అందుకే ఇది చాలా గుడ్ న్యూస్.’’ అని నీతిఆయోగ్ అధికారి వీకే పాల్ అన్నారు.