అరకు ప్రమాద ఘటనపై కలెక్టర్‌ ఆధ్వర్యంలో కమిటీ

Published: Saturday February 13, 2021

అరకు ప్రమాద ఘటనపై కలెక్టర్‌ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి ఆళ్ల నాని‌ శనివారం తెలిపారు. ఆయన మీడియా మాట్లాడుతూ.. à°ˆ ప్రమాద ఘటన బాధాకరం అన్నారు. తెలంగాణ నుంచి 27 మంది అరకు ప్రాంతానికి వచ్చారని, ప్రమాదంలో నలుగురు మృతి చెందారని తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని వెల్లడించారు. ప్రత్యేక అంబులెన్స్‌లో స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అంతకు ముందు అరకు ఘాట్‌రోడ్‌ ప్రమాద ఘటనలో గాయపడి à°•à±‡à°œà±€à°¹à±†à°šà±‌ ఆస్పత్రిలో చేరిన బాధితులను మంత్రులు ఆళ్ల నాని, అవంతి శ్రీనివాస్‌ పరామర్శించారు. వైద్య సేవలపై వివరాలు à°…à°¡à°¿à°—à°¿ తెలుసుకున్నారు.