ఏపీలో కొత్తగా 147 మందికి కరోనా

Published: Monday March 15, 2021

à°—à°¡à°¿à°šà°¿à°¨ 24 గంటల్లో ఏపీలో కొత్తగా 147 మందికి కరోనా సోకింది. కరోనాతో à°’à°•à°°à°¿ మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా నుంచి మరో 103 మంది బాధితులు కోలుకున్నారు. ఏపీలో ప్రస్తుతం 1,443 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. మరోవైపు గుంటూరు జిల్లా తెనాలి మున్సిపాలిటీలో కరోనా కలకలం రేగింది. 9 మంది మున్సిపల్ సిబ్బందికి సోకింది. దీంతో మిగతా సిబ్బంది అందరికి టెస్టు చేయించేందుకు  అధికారులు సిద్ధమవుతున్నారు. తిరుమల ధర్మగిరి వేదపాఠశాలలో మరో 10 మంది విద్యార్థులకు కరోనా సోకింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వేదపాఠశాలలో 57మంది విద్యార్థులతో పాటు à°“ అధ్యాపకుడికి కరోనా సోకిన విషయం తెలిసిందే.