ఏపీ సచివాలయంలో కరోనా

Published: Thursday April 29, 2021

ఏపీ సచివాలయంలో కరోనా కలకలం రేపుతోంది. కరోనాతో మరో ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు. సాధారణ పరిపాలన శాఖలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌à°—à°¾ పనిచేస్తున్నకిషోర్ కుమార్ నిన్న అర్ధరాత్రి మృతి చెందాడు. దీంతో అనేక మంది కరోనా బారిన పడుతుండటంతో భయాందోళనకు గురవుతున్న ఉద్యోగులు తమకు వర్క్ ఫ్రమ్ హోమ్‌à°•à°¿ అవకాశం ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.