ఏపీలో ఆంక్షలు!

Published: Monday May 03, 2021

 à°°à°¾à°·à±à°Ÿà±à°°à°‚లో కోవిడ్‌–19 నియంత్రణ కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్‌పై సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌ పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గించడం, బెడ్‌à°² కొరత నివారించేందుకు అవసరమైన చర్యలపై సీఎం చర్చించినట్టు తెలుస్తోంది. చర్చల అనంతరం సీఎం కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఎల్లుండి (బుధవారం) నుంచి పగటి పూట కూడా కర్ఫ్యూ విధించాలని నిర్ణయించారు. ఉదయం 6 à°—à°‚à°Ÿà°² నుంచి మధ్యాహ్నం 12 à°—à°‚à°Ÿà°² వరకు మాత్రమే షాపులకు అనుమతి ఇవ్వనున్నారు. 12 à°—à°‚à°Ÿà°² తర్వాత అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. à°† సమయంలో 144à°µ సెక్షన్‌ అమలులో ఉండనుంది. à°ˆ ఆంక్షలను రెండు వారాల పాటు అమలు చేయనున్నారు. ఏపీలో ఇప్పటికే రాత్రి పూట కర్ఫ్యూ అమలులో ఉన్న విషయం తెలిసిందే.