మిజోరం గవర్నర్ గా కంభంపాటి హరిబాబు

Published: Tuesday July 06, 2021

పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను కేంద్రం నియమించింది. మిజోరం గవర్నర్‌à°—à°¾ బీజేపీ నేత కంభంపాటి హరిబాబు నియమితులయ్యారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌à°—à°¾ ఉన్న బండారు దత్తాత్రేయను హరియాణాకు బదిలీ చేశారు. మధ్యప్రదేశ్ గవర్నర్‌à°—à°¾ మంగూభాయ్ ఛగన్‌భాయ్ పటేల్, కర్ణాటక గర్నర్నర్‌à°—à°¾ థావర్‌చంద్ గెహ్లాట్‌, హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌à°—à°¾ రాజేంద్రన్‌ విశ్వనాథ్ పర్లేకర్, గోవా గవర్నర్‌à°—à°¾ పీఎస్ శ్రీధరన్ పిళ్లై, త్రిపుర గవర్నర్‌à°—à°¾ సత్యదేవ్ నారాయణ్ ఆర్య, జార్ఖండ్ గవర్నర్‌à°—à°¾ రమేష్ బయాట్ నియమితులయ్యారు. à°ˆ మేరకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు.