ఏపీలో కొత్తగా 1,628 కరోనా కేసులు

Published: Monday July 19, 2021

ఏపీలో కొత్తగా 1,628 కరోనా కేసులు నమోదు కాగా, కరోనాతో 22 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 19,41,724 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనాతో 13,154 మంది మరణించారు. యాక్టివ్ కేసులు  23,570 ఉండగా, మొత్తం 19,05,000 మంది రికవరీ అయ్యారు. à°—à°¤ 24 గంటల్లో 2,744 మంది రికవరీ కాగా, à°—à°¤ 24 గంటల్లో 71,152 సాంపిల్స్‌ సేకరించారు. చిత్తూరులో ఐదుగురు, కృష్ణాలో నలుగురు, గుంటూరు, ప్రకాశంలో ముగ్గురు చొప్పున మృతి చెందారు. అలాగే అనంతపురంలో ఇద్దరు మృతి చెందారు. తూర్పుగోదావరి, నెల్లూరు, కర్నూలు, శ్రీకాకుళం, విశాఖలో ఒకరు చొప్పున ప్రాణాలుకోల్పోయారు.