రాష్ట్రంలో కొత్తగా 517 కరోనా కేసులు

Published: Wednesday October 13, 2021

 à°à°ªà±€à°²à±‹ రోజురోజుకు కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోంది. ఇవాళ రాష్ట్రంలో కొత్తగా 517 కరోనా కేసులు నమోదు కాగా, కరోనా వైరస్ తో 8 మంది మృతి చెందారు. ఏపీలో ఇప్పటివరకు మొత్తం 20,58,582 కరోనా కేసులు నమోదు కాగా, కరోనా వైరస్ తో  14,276 మంది మరణించారు. రాష్ట్రంలో 6,615 కరోనా యాక్టివ్‌ కేసులు ఉండగా, 20,37,691 మంది రికవరీ అయ్యారు.