బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సభలో పేలుడు

Published: Tuesday April 12, 2022

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నలందలో నిర్వహిస్తున్న జనసభలో పేలుడు కలకలం సృష్టించింది. వేదికకు అతి సమీపంలో ఘటన జరగడంతో జనం పరుగులు తీశారు. దీంతో తొక్కిసలాట జరిగింది. పేలుడు ఘటనకు సంబంధించి à°’à°• అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాస్తవానికి అది బాంబు దాడి కాదని బాణాసంచా అని పోలీసులు తేల్చారు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. à°¨à°¿à°¤à±€à°¶à±‌పై రెండు వారాల క్రితం భక్తియార్‌పూర్‌లో à°“ యువకుడు దాడి చేశాడు. అతడి మానసిక పరిస్థితి బాగలేదని à°† తర్వాత వదిలిపెట్టారు.