గొట్టా బ్యారేజీ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక

Published: Sunday July 22, 2018

శ్రీకాకుళం: à°œà°¿à°²à±à°²à°¾à°²à±‹à°—à°² గొట్టా బ్యారేజీ మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. 22 గేట్లు రెండు మీటర్ల మేర ఎత్తి 44,460 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం వంశధార నదికి వరద నీరు పొటెత్తుతోంది. అలాగే ఒడిశా రాష్ట్రం నుంచి క్యాచ్‌మెంట్ ఏరియా నుంచి మరింత వరద వచ్చే అవకాశం ఉండడంతో గొట్టా బ్యారేజీని అధికారులు పూర్తిగా ఖాళీ చేస్తున్నారు. కాగా.. బ్యారేజీ నీరు ఉధృతం కావడంతో కొత్తూరు మండలం ఆకులతంపర, మధనాపురం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.