రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నికకు వైకాపా దూరం

Published: Thursday August 09, 2018

 à°¨à±‡à°¡à± జరగాల్సిన రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నికకు దూరంగా ఉండాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. తమ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయం మేరకే ఓటింగ్‌ దూరంగా ఉండనున్నట్లు à°† పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి à°¦à°¿à°²à±à°²à±€à°²à±‹ à°µà±†à°²à±à°²à°¡à°¿à°‚చారు. కాంగ్రెస్‌, భాజపా నిలబెట్టిన ఇద్దరు అభ్యర్థులకు మద్దతివ్వబోమని స్పష్టం చేశారు. డిప్యూటీ ఛైర్మన్‌ à°…భ్యర్థిని నిలబెట్టబోమని చెప్పిన కాంగ్రెస్‌ పార్టీ.. చివరి నిమిషంలో అభ్యర్థిని ప్రకటించడం వల్లనే à°ˆ నిర్ణయం తీసుకున్నట్లు విజయసాయి తెలిపారు. భాజపా, కాంగ్రెస్‌ పార్టీ రెండూ ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేశాయని.. అందుకే రెండు పార్టీల అభ్యర్థులకు మద్దతివ్వడం లేదన్నారు. కాంగ్రెస్‌ కాకుండా ప్రతిపక్షంలో ఉన్న ఇతర ఏ పార్టీ అభ్యర్థి బరిలో ఉన్నా మద్దతిచ్చేవారమని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.