ఉచిత వై ఫై సేవలు 500 గ్రామాలకు ప్రారంభం

Published: Friday November 17, 2017
 à°•à°°à±à°£à°¾à°Ÿà°•à°²à±‹à°¨à°¿ 500 గ్రామాలకు ఉచిత వై ఫై సేవలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 2,560 గ్రామ పంచాయతీలకు à°ˆ సేవలను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గురువారం జరిగిన బెంగళూరు టెక్నాలజీ సమ్మిట్‌లో మొదట 500 గ్రామాలకు ఉచిత వై ఫై సేవలను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రారంభించారు. à°ˆ గ్రామస్థులు తమ ఇళ్ళ నుంచే à°ˆ సేవలను వినియోగించుకోవచ్చు.
 
గత నవంబరులో ప్రయోగాత్మకంగా 11 గ్రామాలకు ఉచిత వై ఫై సేవలను అందించారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి 2,560 గ్రామాలకు ఈ పథకాన్ని విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది