దువ్వాడ, సింహాచలం నార్త్‌ మీదుగా కాచీగూడ,

Published: Saturday August 25, 2018

విశాఖపట్నం: à°¸à°¿à°‚హాచలం నార్త్‌, దువ్వాడ మీదుగా కాచీగూడ, టాటానగర్‌ మధ్య ప్రత్యేక రైలు సర్వీసులు అందుబాటులోకి వచ్చాయని వాల్తేరు డివిజన్‌ సీనియర్‌ డీసీఎం జి.సునీల్‌కుమార్‌ తెలిపారు. 07438 నంబరు ప్రత్యేక రైలు అక్టోబరు 29à°µ తేదీ వరకు ప్రతి సోమవారం మధ్యాహ్నం 1 గంటకు కాచీగూడలో బయలుదేరి.. సోమవారం అర్ధరాత్రి à°’à°‚à°Ÿà°¿ గంటకు దువ్వాడ చేరి తిరిగి 1.02 గంటలకు బయలుదేరి 1.30 గంటలకు సింహాచలం నార్త్‌ చేరుతుంది. అక్కడ నుంచి 1.35 గంటలకు బయలుదేరి అదేరోజు (మంగళవారం) రాత్రి 7.45 గంటలకు టాటానగర్‌ చేరుతుంది. 07439 నంబరు రైలు అక్టోబరు 30à°µ తేదీ వరకు ప్రతి మంగళవారం రాత్రి 10.50 గంటలకు టాటానగర్‌లో బయలుదేరి మర్నాడు మధ్యాహ్నం 2.30 గంటలకు సింహాచలం నార్త్‌కు చేరి, అక్కడ నుంచి 2.35 గంటలకు బయలుదేరి 3.15 గంటలకు దువ్వాడ చేరుతుంది. అక్కడ నుంచి 3.17 గంటలకు బయలుదేరి గురువారం ఉదయం 5.00 గంటలకు కాచీగూడ చేరుతుందని ఆయన వివరించారు.