అసెంబ్లీని బహిష్కరించడం దౌర్భాగ్యం

Published: Thursday September 06, 2018

అమరావతి: à°ªà±à°°à°¤à°¿à°ªà°•à±à°· పార్టీ వైసీపీ తీరుపై మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అసెంబ్లీ వేదికగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలను వైసీపీ బహిష్కరించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. దౌర్భాగ్యమైన చర్యగా అభివర్ణించారు. గురువారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. à°ˆ సమావేశాల్లో ప్రసంగించిన మంత్రి దేవినేని.. రైతుల త్యాగాలను భ్రమరావతి అంటూ జగన్ హేళన చేస్తున్నారని ధ్వజమెత్తారు. బాధ్యతలు మరిచి లేఖలతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. అభివృద్ధిని అడ్డుకోవడమే వైసీపీ నేతలు పనిగా పెట్టుకున్నారని అన్నారు. పట్టిసీమ జలాలతో డెల్టా రైతులను ఆనందంగా ఉన్నారని దేవినేని పేర్కొన్నారు.