వైఎస్‌ హఠాన్మరణంతో అభివృద్ధి నిలిచింది: జగన్

Published: Friday July 20, 2018

వైఎస్‌ రాజశేఖరరెడ్డి హఠాన్మరణంతో తూర్పు గోదావరి జిల్లాలో అభివృద్ధి నిలిచిపోయిందని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ అన్నారు. గురువారం ఉదయం 216à°µ రోజు ప్రజాసంకల్ప యాత్రనుకాకినాడ ఆదిత్య కళాశాల సెంటర్‌ నుంచి ఆరంభించారు. స్థానిక జేఎన్‌టీయూకే వరకు... సుమారు1.8 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఉదయం 9.30à°•à°¿ యాత్ర ముగించారు. అక్కడ నుంచి రాజమహేంద్రవరం చేరుకొని విమానంలో హైదరాబాద్‌ వెళ్లారు. పాదయాత్రలో మత్య్సకారులు, జగన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. కుంభాభిషేకం వద్ద హార్బర్‌ పూర్తి చేయాలని, వంతెన నిర్మాణాన్ని చేపట్టాలని కోరారు.