Share this on your social network:
Published: Tuesday April 16, 2019
తిరుపతి: చంద్రగిరి మండలం మొరవపల్లెలో దారుణం జరిగింది. రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు చంద్రగిరి మండలానికి చెందిన ధనుంజయ.. శ్రీకాళహస్తికి చెందిన పల్లవిగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Share this on your social network: