దేశరాజధాని ఢిల్లీలో 69వ గణతంత్ర వేడుకలు

Published: Friday January 26, 2018

దేశరాజధాని ఢిల్లీలో 69à°µ గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అమర్‌జవాన్‌ జ్యోతి వద్ద అమరువీరులకు ప్రధాని నరేంద్ర మోదీ పుష్పగుచ్చాలతో నివాళులర్పించారు. అక్కడి నుంచి రాజ్‌పథ్‌కు చేరుకున్నారు. గణతంత్ర వేడుకలకు 10 ఆసియన్ దేశాల ముఖ్యులు అతిథులుగా హాజరవగా వారిని ప్రధాని మోది సాదరంగా ఆహ్వానించారు. కాసేపట్లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింత్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు.