మృతుల కుటుంబాలకు పవన్ సాయం

Published: Tuesday December 04, 2018
  • నంతపురం: à°†à°¦à°¿à°µà°¾à°°à°‚ అనంతపురంలో జనసేన కవాతు కార్యక్రమానికి హాజరై వెళ్తూ కర్నూలు జిల్లా డోన్‌ వద్ద రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన నలుగురు జనసైనికుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఆర్థికసాయం అందిస్తామని పవన్‌ ప్రకటించారు. అంత్యక్రియల ఖర్చులు కూడా తామే భరిస్తామన్నారు. ‘à°† కుటుంబాలకు à°…à°‚à°¡à°—à°¾ ఉంటాం. జనసైనికుల మృతి బాధాకరం. నూరేళ్లు జీవించాల్సిన వారు దురదృష్టవశాత్తూ మృతి చెందడం బాధ కలిగించింది. పార్టీ కార్యక్రమాల నుంచి తిరిగి వెళ్లే సమయంలో జాగ్రత్త వహించాలి’ అని పవన్ కోరారు