విశాఖలో భారీ జాతీయ పతాకం

Published: Saturday January 26, 2019

జాతీయ ఓటర్ల దినోత్సవం, 70à°µ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం విశాఖలో స్టూడెంట్స్‌ యునైటెడ్‌ నెట్‌వర్క్స్‌ ఆధ్వర్యంలో ‘జెండా ఊంఛా రహే హమారా’ కార్యక్రమాన్ని నిర్వహించారు. 25 వేల à°š.à°…. భారీ త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించారు. వేలాది మంది విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొని జాతీయతను చాటారు. మంత్రి à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాసరావు నిర్వాహకులను అభినందించారు.